34 వ సేవ కార్యక్రమం

34 వ సేవ కార్యక్రమం
శంకరగుప్తం కి చెందిన నక్కా వెంకటేశ్వరరావు ఆరోగ్యం సరి లేదు నిరుపేద కుటుంబం ఇతనికి లిటిల్ హార్ట్స్ 34 సేవా కార్యక్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, లిటిల్ హార్ట్స్ సభ్యులు పాల్గొన్నారు.. Read more

33 వ సేవ కార్యక్రమం

33 వ సేవ కార్యక్రమం
మోరి గ్రామానికి చెందిన ముత్యాల సతీష్ చాలా కాలంగా పెరాల్సిస్ తో బాధపడుతున్నారు ఇద్దరు చిన్నపిల్లలు జీవనాధారం కూడా ఏమీ లేదు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇతనికి లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి వైద్య ఖర్చుల నిమిత్తం లిటిల్ హార్ట్స్ 33వ సేవా కార్యక్రమంలో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.. Read more

26th Jan వ సేవ కార్యక్రమం

26th Jan వ సేవ కార్యక్రమం
71 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 26-01-2020 న #లిటిల్_హార్ట్స్_సేవ_యువత తలపెట్టిన లక్కీ డ్రా కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయింది డ్రా అనంతరం “లిటిల్ హార్ట్స్” సంస్థ గతంలో చేసిన అనేక సేవలను పెద్దలు కొనియాడారు. అదే విధంగా డ్రా అనంతరం నలుగురు పేద వాళ్లు

Read more

26 వ సేవ కార్యక్రమం

26 వ సేవ కార్యక్రమం
ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని లిటిల్ హార్ట్స్ సేవా యువత ఒక పేద కుటుంబానికి సహాయం అందించడం జరిగింది..
మలికిపురం మండలం గొల్లపాలెం పాత కాలనీకి చెందిన ఉండ్రాసి శ్రీనివాసరావు డెంగ్యూ వ్యాధి తో అతి చిన్న వయసులో మరణించడం జరిగింది. అతనికి సంవత్సరం కుమారుడు మరియు భార్య గర్భవతి. వీరి యొక్క దీని పరిస్థితిని తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత ఆ కుటుంబానికి
లిటిల్ హార్ట్స్ 28వ సేవా కార్యక్రమంలో వీరికి ఉపాధి కోసం 5500 విలువగల కుట్టుమిషన్ అందించడం జరిగింది..

Read more

27 వ సేవ కార్యక్రమం

27 వ సేవ కార్యక్రమం
కేశవదాసు పాలెం కు చెందిన దంగేటి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రామ్ చరణ్ తేజ ఈతనకి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగలేదు మరియు తండ్రిని కోల్పోవడంతో తన వైద్యఖర్చులు కుటుంబానికి భారం కావడంతో వారు లిటిల్ హార్ట్స్ సేవ యువత సభ్యులును ఆశ్రయించారు లిటిల్ హార్ట్స్ సేవ యువత 27 వ సేవా కార్యక్రమం లో భాగంగా రామ్ చరణ్ తేజ వైద్యఖర్చుల నిమిత్తం 10 వేలరూపాయలు చెక్ రూపంలో Read more

26 వ సేవ కార్యక్రమం

26 వ సేవ కార్యక్రమం
రాజోలుకు చెందిన దారపురెడ్డి సత్యనారాయణ కుమారుడు సాయి ఇతను వ్యాన్ క్లీనర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. గత నెల 26 న రాజోలు నుండి సూర్యాపేటకు వ్యాన్ పై కొబ్బరి లోడు తీసుకుని వెళ్తుండగా సూర్యాపేట లో వర్షము కారణంగా వ్యాన్ అదుపుతప్పి పడి పోడిపోయిoది. ఈ ప్రమాధoలో దారపురెడ్డి సాయి కంటికి తీవ్రమైన గాయం అయ్యి అతని కంటి గడ్డు బయటకు వచ్చేసింది. ప్రస్తుతం సాయిని విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ నుoడి కామినేని హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని తలకు, కంటికి ఆపరేషన్ చేయడానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికి ఆపరేషన్ చేయిoచేందుకు అంత ఆర్ధిక స్తోమత లేక కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు. 

Read more

Social media & sharing icons powered by UltimatelySocial